జూన్ 8న విగ్రహప్రతిష్ఠను ఈష్ష్ట్ షిరిడి పంతులగారితో ఉ: 10 :20 నిమిషాలకు అమ్మవారి వెనుక పడమటి భాగంలో, (దిమ్మను) డైరీ ఫార్మ్ ఫెంసింగ్ భూముల ముందు భాగంలో దిమ్మను కట్టించారు. అలాగే విగ్రహాన్ని ఎడ్లబండిలో ఊరేగింపు చేసి తీసుకువచ్చి 10:20 నిమిషాలకు విగ్రహప్రతిష్ఠ తమ్మారావు దంపతులు, కరుణాకర్ దంపతులు, శివరామకృష్ణ దంపతులు, అప్పారావుగారు దంపతులు, సంగం సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ కలిసి జరిపించడం జరిగింది. కానీ బాబావారి విగ్రహం ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ఉండటం చుసిన భక్తులు, సంగం సభ్యులు మనసు చలించి ఆ రోజు సాయంత్రానికే విగ్రహానికి నలువైపుల నాలుగు పైపులు వేసి దానిపై కొబ్బరికమ్మల పందిరి వేశారు. అయినా ఎటువంటి రక్షణా లేకపోవడంతో తరువాత దానిపై భక్తుల సహకారంతో సిమెంట్ రేకులు వేశారు. బాబాగారి అశీసులతో స్లాబ్ నిర్మాణం మరియు తన ఆలయానికి భక్తులచేత నిర్మించుకోవాలనే బాబా నిర్మాణం మేరకు భక్తులు సహాయ సహకారంతో కోలంస్ నిర్మాణం కారక్రమం మొదలుపెడితే జి.వ్.ఎం.సి నుండి అప్పటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బంతో వచ్చి వేసిన 6 కోలంస్ లో ౨ కోలంస్ ని గ్యాస్క్టార్ తో తొలగించడం జరిగింది. ఆ సంఘటన జరిగిన వెంటనే అప్పటి మేయర్ శబ్దంహరి దాగరకు వెళ్లి కార్పొరేషన్ శ్రీ ఆర్యపాత్ర ఈనాడు జర్నలిస్ట్ మరియు సంగం ప్రసిడెంట్ అప్పారావుగారు వెళ్లి అక్కడ జరిగిన సంఘటనను, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తొలగించిన విధానాన్ని వివరించగా మేయర్ స్పందించి ఆ అధికారులతో పునః నిర్వహణ చేసినంతవరకు సస్పెన్డ్ జారీ చేయడంలో అప్పటి ఆ.సి.ప్ శ్రీ ధర్మ రావు గారు నేతృత్వంలో జి.వ్.ఎం.సి అధికార బృందం పర్యవేక్షణలో పరీక్షించి కట్ చేసిన 2 కాలమ్స్ ను వారి సొంత ఖర్చులతో పునః నిర్వాహణ చేయించిన వైనం బాబా మహిమాలలో మొదటిది. ఆ స్లాబ్ నిర్మాణం భక్తులే దాతలుగా మారి ఆరు కోలమ్స్ తో సాయి బాబా మందిరం మొదటి ఫేస్ నిర్మాణం జరిగింది. బాబా వారి స్లాబ్ నిర్మాణం 8 గంటలకు ముహూర్తం పెట్టగా ఇసుక, పిక్క ఉన్నపటికీ 75 సిమెంట్ బస్తాలు లేకవడంతో 10 గంటలవరకు కూడా స్లాబ్ నిర్మాణం మొదలు కాలేదు. అప్పుడు బాబా తలుచుకొని రోడ్డుపై వాస్తు పోయేవారికి నిర్మాణం నిమిత్తం సిమెంట్ బస్తాలు అడగగా ఒక్కొక్కరు 1 ,2 ,3 బస్తాలు చొప్పున 2 గంటల్లోనే 85 బస్తాలు రాపించుకున్న ఘనత బాబాదే.
అమ్మ ఆశీసులతో శ్రీ నార్త్ షిరిడి సాయిబాబా రక
Advertisements